The South9
The news is by your side.
Browsing Category

Crime

ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

దక్షిణ చలన చిత్ర పరిశ్రమలోనే కాక యావత్ భారతదేశంలోని గొప్ప దర్శకుడుగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది చెన్నైలోని ఎగ్మోర్ మెజిస్ట్రేట్ కోర్టు . శంకర్…

హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠా పట్టివేత

హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠా పట్టివేత * నకిలీ ఆర్డర్ కాఫీలతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వైనం * అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు నిరుద్యోగులను…

ప్రముఖ సువార్తికులు పాల్ దినకర్ ఆస్తులపై ..ఐటీ దాడులు.

చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం "జీసస్ కాల్స్"సంస్థ వ్యవస్థాప కులు డి. జి. ఎస్. దినకర్ కుమారుడు, పాల్ దినకర్ కి చెందిన 28 ఆస్తులపై ఈరోజు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.…

ప్రతీకార హత్యల కుట్ర భగ్నం..నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా…

ప్రతీకార హత్యల కుట్ర భగ్నం... నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా పట్టివేత * ఆరుగురి అరెస్టు... 23 నాటు బాంబులు స్వాధీనం * గతంలో జరిగిన రెండు వేర్వేరు హత్యలకు ప్రతీకారం *…

బ్యాంకుల ఎదుట చెత్త.. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు

బ్యాంకుల ఎదుట చెత్తవేసిన ఘటనలో కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్‌రావు క్షమాపణ చెప్పిన కొన్ని నిమిషాలకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. బ్యాంకుల ఎదుట చెత్త వేయడాన్ని…

రూ. 700 కోట్ల పన్ను ఎగవేసిన చెట్టినాడు గ్రూప్

చెట్టినాడు గ్రూప్ సంస్థలకు చెందిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపన్నుశాఖ జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.…

రిపోర్టరుపై పటాన్ చెరు ఎమ్మెల్యే తిట్ల దండకం…

తెలంగాణ పరిధిలోని పటాన్ చెరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి, ఓ విలేకరిని బెదిరిస్తూ చేసిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సదరు రిపోర్టర్ పేరు సంతోష్ అని…

నటి పవిత్ర పునియా నా భార్య… ఇపుడు మోసం చేస్తోందన్న వ్యాపారవేత్త!

బాలీవుడ్ బుల్లి తెరపై ఎన్నో పాప్యులర్ సీరియళ్లలో నటించిన పవిత్ర పునియా తన భార్యని, దాన్ని ఆమే రహస్యంగా ఉంచాలని కోరగా, తాను ఎవరికీ చెప్పలేదని, ఇప్పుడు మరో నటుడు పరాస్ ఛబ్రాతో తిరుగుతూ అతన్ని…

మంత్రి పువ్వాడ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..

జీహచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమై దాదాపు ఐదు గంటలు గడుస్తున్నా పలు డివిజన్లలో ఇప్పటికీ 10 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. మరోవైపు పలు ప్రాంతాల్లో…

తమిళనాడులో రౌడీల వేట… మూడు రోజుల్లో 150 మంది అరెస్ట్!

ఈ దీపావళి సీజన్ లో తమిళనాడులో చైన్ స్నాచింగ్ లు తదితర చోరీలను నివారించేందుకు మూడు రోజులుగా ప్రత్యేక వేట సాగించిన పోలీసులు, సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన…