Browsing Category
Crime
లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు?
చెన్నై ప్రతినిధి:. చెన్నై కేంద్రంగా దేశంలోనే వివిధ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగిన ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థలైన లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు…
Muthoot Group chief MG George Muthoot passed away at 71
Muthoot Group Chairman MG George Muthoot passed away in New Delhi on Friday evening, the company said in a regulatory filing.
Muthoot Finance is one of the largest Gold Loan Non-Banking…
అశ్లీల అసంబద్ధ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓ టి టి, సోషల్ మీడియా ల పై చర్యలు కఠినతరం…
ఢిల్లీ : ఓ టి టి, సామాజిక మాధ్యమాల, కట్టడికి కేంద్రం తీసుకున్న నిబంధనలు సరిగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. అమెజాన్ ప్రైమ్ ఓ టి టి లో ప్రసారమవుతున్న' తాండవ్' వెబ్…
మరో కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో లీక్
కర్ణాటక కొందరు బిజెపి నాయకులకు రసిక హృదయం ఎక్కువైనట్టుంది. గతంలో అసెంబ్లీలోనే నీలిచిత్రాలు చూస్తున్న చరిత్ర కలిగిన నాయకులు ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. అప్పటి నీలి చిత్రాలు వీక్షించిన నేతలే…
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన పోలీస్ అధికారులు కు ఇతర ప్రభుత్వ సిబ్బంది కి నా…
శభాష్ పోలీస్ – డీజీపీ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు: రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ IPS.
*ప్రతి…
సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్యా నేరం చేసిన నిందితులు అరెస్ట్
న్యాయవాద దంపతుల హత్య : ముగ్గురి అరెస్ట్
కేసు వివరాలను వెల్లడించిన రామగుండం పోలీసులు
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి…
బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి వచ్చాను.. జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ ప్రతినిధి: సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
జాతీయ రహదారి భద్రత మాసంలో పాల్గొన్న ఎన్టీఆర్
సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో…
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది మృతి దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన..
*కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి*
వెల్దుర్తి: కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు.…
8 ఏళ్ల తరవాత స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం :…
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం
* ప్రతి జిల్లాలోనూ స్పెషల్ కోర్టుల ఏర్పాటు
* రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్
* 8 ఏళ్ల తరవాత స్టేట్ లెవెల్…
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య
కడప : కడప శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో…