Browsing Category
Telangana
గ్రేటర్ నుంచి గ్రేట్ ఎస్కేప్.. పవన్ తెలివికి జోహార్లు
గ్రేటర్ బరిలో నుంచి జనసేన తప్పుకోవడం బీజేపీకి లాభమా, నష్టమా, ఫలితం శూన్యమా? అనే విషయం పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ కి మాత్రం వ్యక్తిగతంగా చాలా ప్రయోజనకరమైన నిర్ణయం అది.
నిన్నమొన్నటి వరకు…
ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్కు ఉత్తమ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత…
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలంగాణ సీఎంవో తెలిపింది.
వ్యవసాయేతర భూముల…
చరిత్ర సృష్టించిన బీజేపీ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటమి!
1,470 ఓట్ల మెజార్టీతో బీజేపీ విజయం
చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం
రెండో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. 75 సీట్లు గెలుస్తాం: డీకే అరుణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు డిసైడయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ ను నమ్మలేదని... వేరే…
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, నాగార్జున
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల…
దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో!
దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…
నేటి రాత్రి నుంచే… ఏపీ, టీఎస్ మధ్య బస్సులకు రైట్ రైట్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య లాక్ డౌన్ మొదటి రోజు నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు బస్సులను బయటకు తీసి, రాష్ట్రాల సరిహద్దులను…
18 ప్రశ్నలతో బండి సంజయ్కు హరీశ్ రావు లేఖ!
తెలంగాణలో నైతిక విలువలను మంట కలిపేలా బీజేపీ పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ…
హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి: విజయశాంతి
దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి…