The South9
The news is by your side.

వైసీపీ ప్రభుత్వంలో కులగజ్జి: సీపీఐ విమర్శ

గుంటూరు: ఏదైనా విషయంపై మేం మాట్లాడితే కమ్యూనిస్టులు కాదు కమ్మనిస్టులు అని కులం పేరుతో తిడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మాకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు…

భారత్ లో టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం దేశంలో టిక్ టాక్ ను నిషేదించడంపై టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించాలని చూస్తోంది. ఇందుకోసం మాజీ అటార్నీ…

అసోంలో వరద బీభత్సం.. మరో ఏడుగురు మృతి

డిస్పూర్: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల దాటికి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33 కిచేరింది. ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 15 లక్షల మంది తీవ్ర…

ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: చంద్రబాబు

అమరావతి: కరోనా కష్ట కాలంలో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

నేను అధ్యక్షున్నైతే.. భారత్ కే అధిక ప్రాధాన్యం: బిడెన్

వాషింగ్టన్: తాను అమెరికాకు అధ్యక్షుడైతే భారత్ కే అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ…

ఏపీలో కొత్తగా మరో 845 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097 కు…

నేపాల్ లో రాజకీయ సంక్షోభం

ఖాట్మండు: నేపాల్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశ అధికారిక పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ప్రధాని పదవి నుంచి ఓలిశర్మ తప్పుకోవాలన్న డిమాండ్ పెరిగిపోతూ ఉంది. ఇవాళ సాయంత్రం ఆ దేశ…

ఆరుగురు పోలీసులపై క్రిమినల్ కేసులు

చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కస్టడీలో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో ఆరుగురు పోలీసులపై మర్డర్ (హత్య) కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..తండ్రీ…

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కేసు

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదైంది. గతంలో పనిచేసిన సంస్థ నుంచి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్ డ్రా చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు…

పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: చాడ

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంలో కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా…