The South9
The news is by your side.

కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

తెలంగాణ : ‌వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో రోజు రోజుకి దూకుడు పెంచుతున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…

తిరుపతి లోక్ సభ బిజెపి అభ్యర్థి రత్నప్రభ పై ఫిర్యాదు

నెల్లూరు :      తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ నామినేషన్ కు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్ సరిగాలేదని జెడియు నేత , నెల్లూరు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎన్నికల…

తిరుపతి ఆర్ పి ఐ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మనపాటి చక్రవర్తి

నెల్లూరు :తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పార్టీ అభ్యర్థిగా జర్నలిస్ట్ మన పార్టీ చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా…

అధైర్యపడకండి నేనున్నా అండగా ఉంటాం..అన్ని విధాలా ఆదుకుంటా.. పరిశ్రమల శాఖ మంత్రి…

అమరావతి. *అధైర్యపడకండి..నేనున్నా: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* అండగా ఉంటాం..అన్ని విధాలా ఆదుకుంటాం *మీలో ఒకడిని..మీకోసం ఒక్కడిని : మంత్రి గౌతమ్ రెడ్డి*…

ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి కరోనా పాజిటివ్

‌ న్యూఢిల్లీ  : దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తుంది. నిన్న 60 వేల పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి ‌ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో…

తిరుపతి ఉప ఎన్నిక లో రత్నప్రభ నే బిజెపి అభ్యర్థి.

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ సీఎస్ రత్నప్రభ పేరును అధికారికంగా ఖరారు చేశారు. గత కొన్ని రోజుల క్రితం' ద సౌత్ 9' లో 'బీజేపీ మదిలో కొత్త పేరు ' అనే శీర్షికతో…

కర్నూలు లో విమానాశ్రయం ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన  విమానాశ్రయం.                                              కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం ను సీఎం జగన్ ప్రారంభించారు. ఆయనతో పాటు…

ఎలక్షన్ కమిషనర్ గా మాజీ సీఎస్?

ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఏడాది కాలం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది ఏంటనేది అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్…

నెల్లూరు జిల్లా సంగం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

*నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం* సంగం: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని మింగేసింది. వివరాల్లోకి వెళితే..…

ఐక్య పోరాటంతోనే చిన్న పత్రికలకు మనుగడ – ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు…

ఐక్య పోరాటంతోనే చిన్న పత్రికలకు మనుగడ - ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి విశాఖపట్నం, మార్చి 22: చిన్న తరహా పత్రికలను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని…