The South9
The news is by your side.

దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ _ముఖ్యమంత్రి వైయస్ జగన్

*అమరావతి* *క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించిన సీఎం  వైయస్ ‌.జగన్‌* *దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి*…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో మరో వారసుడు

చెన్నై ప్రతినిధి:        తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో  డి.ఎం.కె అధినేత స్టాలిన్ 173 అభ్యర్థులు తో కూడిన జాబితాని విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా సినిమా యాక్టర్ స్టాలిన్ కుమారుడు…

తమిళ అగ్ర సంగీత దర్శకులు కు తెలుగు గండం

1990 దశకంలో ఇళయరాజా ప్రభ అప్రతిహతంగా కొనసాగుతోన్న సమయం లో 'రోజా'అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన ఏ ఆర్ రెహమాన్ తాను స్వరపరిచిన గీతాలతో తమిళ చిత్ర పరిశ్రమకనే కాక యావత్ భారతదేశ సినీ…

పవన్ కళ్యాణ్, కొత్త సినిమా ..’హరి హర వీరమల్లు’

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు' ఫస్ట్…

లేటుగా అయినా.. లేటెస్ట్ గా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమాల్లో ఒక డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఆ డైలాగే ఈ బాబా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. ఈ డైలాగ్ లాగే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు…

బాలీవుడ్ స్టార్ హీరో కి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. గత కొద్ది రోజులకు పైగా రోజూ పది వేల కేసులు నమోదు అవడంతో ప్రభుత్వం మరలా లాక్డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం…

కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ని కలిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్…

ఢిల్లీ :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ ఈరోజు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే ను ఢిల్లీలో కలిసి పలు సమస్యలపై…

వైయస్సార్సీపి పై రిపబ్లిక్ టీవీ సంచలన కథనం.

జాతీయ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ సోమవారం సాయంత్రం అధికార పార్టీ వై ఎస్ ఆర్ సి పి మీద ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పార్టీలో ఒక గ్రూప్ తిరుగుబాటు…

లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు?

చెన్నై ప్రతినిధి:. చెన్నై కేంద్రంగా దేశంలోనే వివిధ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగిన ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థలైన లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు…