The South9
The news is by your side.
Browsing Category

Telangana

కెసిఆర్ నీ భూమి 25 లక్షల చొప్పున ఇస్తావా 48 గంటల్లో చెల్లిస్తా..కాంగ్రెస్ నేత రేవంత్…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతుల కోసం రాజీవ్ రైతు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రావిరాల…

గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలి. బిజెపి ప్రధాన కార్యదర్శి…

గద్వాల్ ప్రతినిధి: ‌                                    తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా గ్రామ స్థాయిలో విస్తరిస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్ర నాయకులు ఉధృతంగా పర్యటిస్తున్నారు. ఈ…

మే 14న, లేక జూలై 8న ప్రారంభం కాబోతున్న వై యస్ షర్మిల పార్టీ?

తెలంగాణలో వైయస్ షర్మిల పెడుతున్న టువంటి పార్టీపై స్పష్టత వచ్చినట్టు అనుకోవాలి. పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది అయితే పార్టీ ప్రకటన తేదీ ఎప్పుడనేది కూడా దాదాపు…

మిస్ ఇండియా వరల్డ్ గా తెలుగు అమ్మాయి మానస

*మిస్‌ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస* ముంబయి: తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా…

గ్రేటర్ మేయర్ పీఠంపై.. గద్వాల్ విజయలక్ష్మి

మేయర్ ఎన్నిక‌: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ మధ్యలోనే వెళ్లిపోయిన పీజేఆర్‌…

తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు.. రాజన్న రాజ్యం తీసుకువస్తా.. వైయస్ షర్మిల

*రాజన్న రాజ్యం తెస్తా..వైఎస్ షర్మిల* తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో…

వినూత్నంగా రమేష్ చెప్పాల కదిలించే ముషాయిరా

*రమేష్ చెప్పాల* *కదిలించే ముషాయిరా* మామూలుగా సినిమాలకు మోషన్ పోస్టర్, టీజర్, ట్రెయిలర్ రిలీజ్ చేస్తారు. కానీ ప్రముఖ రచయిత- దర్శకుడు రమేష్ చెప్పాల తన కథల పుస్తకానికి (మా కనపర్తి…

రేపు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల సమావేశం..?

గత కొంత కాలంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు కొన్ని మీడియా లో రకరకాల…

రామ మందిర నిర్మాణం కోసం ప్రజల ను భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో పాల్గొనడం నా…

అయోధ్యలో రామ మందిర నిర్మాణం లో ప్రజల ను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది భారతీయ జనతా పార్టీ.ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను…

తెలంగాణ లో వైఎస్ షర్మిల పార్టీ పై..నిజమెంత ?

వైఎస్సార్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు ,రకరకాల వార్తలు కొన్ని…