Browsing Category
Telangana
మరలా తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
తెలంగాణలో మరోసారి 200 దాటిన కరోనా కొత్త కేసుల సంఖ్య
గడచిన 24 గంటల్లో 247 మందికి పాజిటివ్
158 మందికి కరోనా నయం
అదే సమయంలో ముగ్గురి మృతి
యాక్టివ్ కేసుల సంఖ్య 2,101
తెలంగాణలో కరోనా మళ్లీ…
కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ని కలిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్…
ఢిల్లీ :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ ఈరోజు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే ను ఢిల్లీలో కలిసి పలు సమస్యలపై…
మేయర్, డిప్యూటీ మేయర్లుగా పదవీ భాద్యతలు స్వీకరించిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలత
*మేయర్, డిప్యూటీ మేయర్లుగా పదవీ భాద్యతలు స్వీకరించిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలత*
హైదరాబాద్, ఫిబ్రవరి 22 :: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె…
ఆంధ్ర అవసరం టాలీవుడ్ పెద్దలుకు .. లేదా?
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరు వేరుగా ఉండేది. ప్రాంతాలకి అతీతంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు సినీ పరిశ్రమ స్పందించేది. తమ వంతు గా తోచిన సహాయం చేసేవారు సినీ…
సిరివెన్నెల, వేటూరి తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను ఆవిష్కరించి సిరివెన్నెల…
అక్షరం ఆనందించిన వేళ
సిరివెన్నెల, వేటూరి తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను ఆవిష్కరించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆంగ్ల అక్షరాల్లో వేలాది ఫాంట్స్ కు ధీటుగా వందలాది తెలుగు ఫాంట్స్…
జంక్ ఫుడ్ కి యువత దూరంగా ఉండాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు
హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య
అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన
61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని…
ఈరోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో వైయస్ షర్మిల భేటీ
ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ…
సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్యా నేరం చేసిన నిందితులు అరెస్ట్
న్యాయవాద దంపతుల హత్య : ముగ్గురి అరెస్ట్
కేసు వివరాలను వెల్లడించిన రామగుండం పోలీసులు
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి…
ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…
భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…
బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి వచ్చాను.. జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ ప్రతినిధి: సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
జాతీయ రహదారి భద్రత మాసంలో పాల్గొన్న ఎన్టీఆర్
సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో…