Browsing Category
AP
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్…
ఏపీలో భారీగా పెరిగిన వాహన జరిమానాలు…
కేంద్రం సవరించిన మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఏపీలోనూ మోటారు వాహనాల నిబంధనలను మరింత కఠినతరం చేయడమే కాకుండా, జరిమానాలు కూడా భారీగా పెంచారు. 1988 నాటి మోటారు వాహనాల చట్టానికి కేంద్రం అనేక…
జర్నలిస్టులకు అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి
ప్రింట్ చేయని పత్రికల ద్వారా సమాచార శాఖలో కోట్లు దండుకున్న అడ్వటైజ్మెంట్ (Advertisement)లపై ACB, CID ఎంక్వైరీ చేయాలి
జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్ చొరవ చూపాలి మచ్చా రామలింగారెడ్డి…
సమష్టి కృషితో ఏదైనా సాధ్యమనడానికి ఇదే నిదర్శనం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్…
నెల్లూరు జిల్లాలో కరోనా మరణాలు లేకపోవడం మంచిపరిణామం : మంత్రి మేకపాటి
కలెక్టర్, ఎస్పీ, సూపరింటెండెంట్, డీఎమ్ హెచ్ వో, జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు
పారిశుద్ధ్య…
ఇంద్రకీలాద్రికి మణిహారం… కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!
పై వంతెన నేడు జాతికి అంకితం
మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా
10 ప్రాజెక్టులు జాతికి అంకితం
కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు…
ఇలా అయితే ఇంకోసారి జేసీపై గెలవడం కష్టమే
ఒక రికార్డు సృష్టించడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. రికార్డు సృష్టించడం లో ఉన్న శ్రద్ధ.. దీనిని నిలబెట్టుకోవడంలో చూపించడం లేదని, ఈ విషయంలో వైసీపీ…
వైసిపిలో గన్నవరం హీట్ పెరిగిపోతోందా ?
అధికార పార్టీ వైసిపిలో గన్నవరం రాజకీయాల హీట్ పెరిగిపోతోంది. మామూలుగా ప్రశంతాంగా ఉండే నియోజకవర్గంలో ఎంఎల్ఏ వల్లభేనేని వంశీ వైసీపీ చేరడంతో హీట్ పెరిగిపోతోందనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి.…
క్యాబినెట్ సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది ?
ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16…
వైసీపీలోకి గంటా చేరికపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి
ఇది వైసీపీ సిద్ధాంతం
పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు…
వివాదాస్పదమవుతున్న సంచైత నిర్ణయం
మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు తాజా నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రస్టు ఆధ్వరంలో గడచిన 150 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న ఎంఆర్ ఎయిడెడ్ కాలేజిని అన్ ఎయిడెడ్…