The South9
The news is by your side.
Browsing Category

Tollywood

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశమంతా వ్యాపించాయి. ఈ ఏడాది నైరుతి…

భారత్ లో టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం దేశంలో టిక్ టాక్ ను నిషేదించడంపై టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించాలని చూస్తోంది. ఇందుకోసం మాజీ అటార్నీ…

ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: చంద్రబాబు

అమరావతి: కరోనా కష్ట కాలంలో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

నేను అధ్యక్షున్నైతే.. భారత్ కే అధిక ప్రాధాన్యం: బిడెన్

వాషింగ్టన్: తాను అమెరికాకు అధ్యక్షుడైతే భారత్ కే అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ…

నేపాల్ లో రాజకీయ సంక్షోభం

ఖాట్మండు: నేపాల్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశ అధికారిక పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ప్రధాని పదవి నుంచి ఓలిశర్మ తప్పుకోవాలన్న డిమాండ్ పెరిగిపోతూ ఉంది. ఇవాళ సాయంత్రం ఆ దేశ…

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కేసు

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదైంది. గతంలో పనిచేసిన సంస్థ నుంచి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్ డ్రా చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు…

పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: చాడ

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంలో కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా…

ఈఎస్ఐ స్కామ్ విచారణలో ఉత్కంఠ

విజయవాడ: ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడైన మాజీ మంత్రి అచ్చెనాయుడును ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న విచారణపై ఉత్కంఠ కోనసాగుతోంది. అచ్చెన్నాయుడును మరోసారి విచారించేందుకు ఏసీబీ ఇంచార్జి కోర్ట్ లో…

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మాట్కెట్లు ఇవాళ లాభాలతోనే ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 35,813 పాయిట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే…

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కొంతమంది గుర్తుతెలియని దుండగులు డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో…