The South9
The news is by your side.
Browsing Category

Tollywood

కోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ

అమరావతి: తనకు షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. తను ఎటువంటి…

10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా

తిరుపతి : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుల్లో నలుగురు సన్నాయి…

భారత్-చైనా సరిహద్దులో మోదీ పర్యటన

న్యూఢిల్లీ: భారత-చైనా సరిహద్దులో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో…

మంత్రి వర్గవిస్తరణకు రంగం సిద్ధం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు…

నేటి నుంచి 4వ దశ వందే భారత్ మిషన్

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ పథకమే వందేభారత్ మిషన్.. నేటి నుంచి భారత్ లో 4వ దశ వందేభారత్ మిషన్ ప్రారంభం కానుంది. ఈ…

జీహెచ్ఎంసీలో 14,561 కి చేరిన కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 1,213 కేసులు నమోదైనాయి. 8 మంది మృతి చెందారు. నేటికి రాష్ట్రంలో మొత్తం…

కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో నలుగురికి కరోనా

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. ఇందులో సమాచార శాఖలో పనిచేసే కెమెరా మెన్ ఉన్నారు. దీంతో ప్రగతి భవన్ లో పనిచేసే మొత్తం…

తెలంగాణ@1213

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ రాత్రి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోన హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 18570 పాజిటివ్…

కరోనా ఎఫెక్ట్… వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్

ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇలాంటి వైరస్ లు, బ్యాక్టీరీయాల కారణంగా ఓటింగ్ కు ఇబ్బందులు ఉండకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. 65 సంవత్సరాల పైబడిన…

కోర్టుల తీరుపై మేధావులు చర్చించాలి: స్పీకర్ తమ్మినేని

చిత్తూరు: ప్రభుత్వ విధానాలలో కోర్టుల జోక్యం దారుణం అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమేనని, ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు…