The South9
The news is by your side.
Browsing Category

Tollywood

ఇదీ ‘మెగా మేత’ ఘనతే! : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కొండ పోచమ్మ సాగర్ నిర్మాణ పనుల డొల్లతనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై…

దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలి: బుద్దా వెంకన్న

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోమారు టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు. ‘‘300 కోట్లు కొట్టేసిన 108…

కొత్తగా 1,15,269 మందికి పింఛన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్‌ డబ్బులు అందుకోనున్నారు. ఈ కొత్తవారితో కలుపుకొని మొత్తం 59.03 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం ఇవాళ (బుధవారం) పింఛన్‌ డబ్బులను…

పొగాకును ప్రభుత్వమే కొంటుంది: కన్నబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వమే పొగాకును కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో…

హైకోర్టులో వైసీపీ నేత పీవీపీకి ఊరట

హైదరాబాద్: ల్యాండ్ గ్రాబరి కేసులో వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈకేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై బంజారాహిల్స్…

గడిచిన 24 గంటల్లోనే 18,563 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 18,563 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 507 మంది మృత్యువాత పడ్డారు.…

ఎగుమతులు ఢమాలేనా..?

కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా..! ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి.…

ఎమ్మెల్సీ పదవులకు నేడు పిల్లి సుభాష్, మోపిదేవి రాజీనామా

అమరావతి: నేడు ఎమ్మెల్సీ పదవులకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో ఇతర పదవులకు రాజీనామా అనివార్యమైన నేపథ్యంలో ఇవాళ వారు రాజీనామా…

నేడు 1,068 కొత్త అంబులెన్స్ లకు జగన్ పచ్చజెండా

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ లో 1,068 కొత్త అంబులెన్స్(108, 104) లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఓ…

సైబర్ నేరాలకు తెరతీసిన ఇంజనీరింగ్ విద్యార్థులు

చిత్తూరు: 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సైబర్ నేరాలకు తెరతీసి వ్యాపారులకు టోకరా వేస్తున్న ఘటన జిల్లాలోని మదనపల్లె లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 మంది ఇంజనీరింగ్…