Browsing Category
Tollywood
ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బంగారం
దేశంలో ఆల్ టైమ్ రికార్డును బంగారం నమోదు చేసింది. ఇవాళ బంగారం ధర రూ.48,829కు చేరుకుంది. గత రోజు ముగింపుతో పోల్చితే ఇది రూ.67 అధికం.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల…
గోదావరిలో పడి నలుగురు మృతి
జయశంకర్ భూపాలపల్లి: తొలి ఏకాదశి వేడుకల్లో విషాదం చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు.
పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో…
హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు చెక్
ఢిల్లీ: గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా దేశానికి వరుసగా చెక్ లు పడుతున్నాయి. తాజాగా హైవే ప్రాజెక్టుల్లో చైనా సంబంధిత కంపెనీలను అనుమతించడం లేదని కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ…
ఏపీలో కొత్తగా 857 కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 5 గురు కరోనాతో మృత్యువాత పడ్డారు.
నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252 కు…
సరిహద్దులో దూకుడు తగ్గించని చైనా
న్యూఢిల్లీ : సరిహద్దులో చైనా తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. లదాక్ ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే ప్యాంగాగ్ ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్ల మేర చైనా దళాలు…
కరోనా తీవ్రత పై ఇంత నిర్లక్ష్యమా?: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కరోనాపై ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు పై ఈ నెల 17వ తేదీలోపు నివేదిక సమర్పించాలని,…
మన క్లూస్ టీమ్ కు దేశంలోనే మంచి పేరుంది: సీపీ
హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్ క్లూస్ టీమ్ కు మంచి పేరుందని సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) అంజనీ కుమార్ అన్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్లూస్ టీమ్ కు అధునాతన టెక్నాలజీ పరికరాలను…
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ సందర్భంగా రుతుపవనాల కారణంగా తెలంగాణలో ఈ ఏడాది జూన్ నెలలో విస్తారంగా వర్షాలు…
ఈ-పాస్ ఉంటేనే ఏపీలోకి అనుమతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల వారు ఈ-పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాస్ లు ఉన్నవారిని…
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల (జులై) 31 వరకు లాక్ డౌన్ ను పొడగించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుంచి ఉడయం 5:00 గంటల…