The South9
The news is by your side.
Browsing Category

Tollywood

తెలంగాణలో వేయి దాటాయి

హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17,357 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు…

27 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఛండీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఈనెల 27న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలను తెరుస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేసవి…

ప్రియాంకా… బంగ్లా ఖాళీ చేయ్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లోదీ ఎస్టేట్ లోని 35వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడంతో…

తెలంగాణలో మోదీ జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిపై జోక్యం చేసుకోవాలని ప్ర‌ధాని నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉధృతి పెరిగిపోతున్నదని, దేశంలోనే…

చైనాపై పళ్ళు పటపట కొరుకుతున్న ట్రంప్

న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో అంతకంతకూ విస్తరిస్తుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం అంతకంతకూ పెరుగుతోంది. చైనా దేశం పేరు చెబితే చాలు కస్సబుస్సు మంటున్నాడు. ఇటీవలే కరోనా వైరస్ కు…

మంత్రి తలసాని శ్రీనుకు కరోనా?

సికింద్రాబాద్: కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం రేగింది. రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశు సంవర్థక శాఖ…

ముగ్గురి వైసీపీ నేతలకు జిల్లా బాధ్యతలు

తాడేపల్లి: వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.…

అచ్చెన్నాయుడు డిశ్చార్జీ

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు డిశ్చార్జీ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడినందుకు అచ్చెన్నాయుడిని డిశ్చార్జీ చేస్తున్నామని గుంటూరు ఆసుపత్రి…

ఇంటర్ బోర్డులో 18 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేస్తున 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో మిగతా ఉద్యోగులు హడలి పోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు వారితో కలిసి…