The South9
The news is by your side.
Browsing Tag

telangana

కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

తెలంగాణ : ‌వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో రోజు రోజుకి దూకుడు పెంచుతున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…

బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు బంగారు లక్ష్మణ్

*బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 82వ జయంతి సందర్భంగా రాజోలి మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా భారతీయ…

మరలా తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో మరోసారి 200 దాటిన కరోనా కొత్త కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో 247 మందికి పాజిటివ్ 158 మందికి కరోనా నయం అదే సమయంలో ముగ్గురి మృతి యాక్టివ్ కేసుల సంఖ్య 2,101 తెలంగాణలో కరోనా మళ్లీ…

కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ని కలిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్…

ఢిల్లీ :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ ఈరోజు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే ను ఢిల్లీలో కలిసి పలు సమస్యలపై…

ఆంధ్ర అవసరం టాలీవుడ్ పెద్దలుకు .. లేదా?

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరు వేరుగా ఉండేది. ప్రాంతాలకి అతీతంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు సినీ పరిశ్రమ స్పందించేది. తమ వంతు గా తోచిన సహాయం చేసేవారు సినీ…

ఈరోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో వైయస్ షర్మిల భేటీ

ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ…

సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్యా నేరం చేసిన నిందితులు అరెస్ట్

న్యాయవాద దంపతుల హత్య : ముగ్గురి అరెస్ట్‌ కేసు వివరాలను వెల్లడించిన రామగుండం పోలీసులు కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి…

ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…

భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి వచ్చాను.. జూనియర్ ఎన్టీఆర్

హైదరాబాద్ ప్రతినిధి:     సైబరాబాద్ పోలీస్‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను ప్రారంభించిన యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ జాతీయ రహదారి భద్రత మాసంలో పాల్గొన్న ఎన్టీఆర్ సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో…

కెసిఆర్ నీ భూమి 25 లక్షల చొప్పున ఇస్తావా 48 గంటల్లో చెల్లిస్తా..కాంగ్రెస్ నేత రేవంత్…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతుల కోసం రాజీవ్ రైతు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రావిరాల…