The South9
The news is by your side.

ఎంపీ రాజుపై ఫిర్యాదు చేశాం: ఎంపీ వీవీఎస్

ఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇచ్చినట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి…

6గంటల దాటితే వైరస్‌ ఉండదు: ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా మృతదేహాల తరలింపు, అంత్యక్రియల పై పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో చనిపోయినవారి మృతదేహాలను తమ నివాస ప్రాంతాలకు రానివ్వడం లేదు. ఈ…

జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా: కేంద్రం

ఢిల్లీ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి డా.రమేష్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే…

ఢిల్లీలో భూప్రకంపన

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు భూమి కంపించడంతో జనం భయాందోనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదు అయ్యింది. రెండు వారాల వ్యవధిలో ఐదుసార్లు రావడంతో ప్రజలు ఆందోళన…

అచ్చెన్న బెయిల్ పిటీషన్ కొట్టివేత

విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ శాసనసభా పక్షం ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం ఆయనను అరెస్టు విచారించి, విజయవాడ సబ్ జైలుకు…

అన్ని కేసులు అయిపోయాయని హత్య కేసులా?: చంద్రబాబు

అమరావతి: టీడీపీ నేతలపై ఏసీబీ, నిర్భయ కేసులు అయిపోయాయని ఇప్పుడు హత్యకేసుల్లోనూ ఇరికించాలని చూస్తున్నారా అంటూ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు ప్రశ్నించారు. మోకా భాస్కరరావు…

47వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 47 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు…

ఆ బిల్లుతో రైతులూ నష్టపోతారు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: విద్యుత్ బిల్లు 2020 తో రైతులు కూడా నష్టపోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2020పై విద్యుత్ శాఖ మంత్రుల అభిప్రాయం…

ప్రముఖ డైరెక్టర్ పేరుతో యువతులకు వల

హైదరాబాద్: సోషల్ మీడియాలో తాను ఆర్ఎక్స్-100 సినిమా దర్శకుడిని అంటూ.. ఓ వ్యక్తి సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. ఈ…

ఆన్ లైన్ క్లాసులపై దాగుడుమూతలా?: హైకోర్టు

హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడకూడదంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశంపై ఇవాళ హైకోర్టులో…