The South9
The news is by your side.

తొలి ప్లాస్మా బ్యాంక్‌ ప్రారంభం

దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ ఢిల్లీలో ఏర్పాటైంది. ఆ బ్యాంకును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డొనేట్‌…

గూగుల్ సెర్చ్ లోనూ కరోనా జోరు

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. అలాంటి కరోనా మహమ్మారి గూగుల్ శోధనలోనూ దూసుకుపోతోంది. గత నెలతో పోలీస్తే ఈ నెలలో గూగుల్ లో కరోనా వైరస్ గురించి చేసిన శోధన తగ్గినప్పటికీ…

ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడిన ఘటన జిల్లాలోని విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల వద్ద చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ…

హోం ఐసోలేషన్‌కు మార్గదర్శకాలు జారీ 

అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను ఖరారు చేసింది. కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ తీవ్రత తక్కువ…

అదృశ్యమైన బాలిక.. అత్యాచారాని గురై హతం

చెన్నై: రెండ్రోజుల క్రితం అదృశ్యమైన బాలిక అత్యాచారానికి గురై హతమైన దారుణ ఘటన తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అరంతాంగి గ్రామంలో ఓ…

జూరాలకు జలకళ

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. ఈ ప్రాజెక్టులో…

ఎత్తు తగ్గిన ఖైరతాబాద్‌ గణేశుడు

గణేష్‌ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్‌ మహా గణపతి. గత ఏడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహాగణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణేషుని విగ్రహం ఎత్తు…

సెప్టెంబర్ లో వృత్తి విద్యాసంస్థలు ప్రారంభం : ఏఐసీటీఈ

న్యూఢిల్లీ: సెప్టెంబరు 15 నుంచి దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవనుందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. దేశంలో తీవ్రంగా…

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి

ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున హాస్పిటల్ లో మరణించారు. 71 సంవత్సరాల సరోజ్ ఖాన్ శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల…

ఆలేరు ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారిన ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పడిన విషయం తెలిసిందే.. కాగా తాజాగ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులకు…