The South9
The news is by your side.

వచ్చేనెల 15న కరోనా వ్యాక్సిన్

హైదరాబాద్ కేంద్రంగా తయారీ ఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తో కలిసి ఐసీఎంఆర్ కోవాక్సిన్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి…

కోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ

అమరావతి: తనకు షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. తను ఎటువంటి…

10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా

తిరుపతి : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుల్లో నలుగురు సన్నాయి…

భారత్-చైనా సరిహద్దులో మోదీ పర్యటన

న్యూఢిల్లీ: భారత-చైనా సరిహద్దులో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో…

పల్లెకు ప్రమాదం..

కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్‌లో అయితే రోజుకు కనీసం 800 నుంచి వెయ్యిదాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ…

మంత్రి వర్గవిస్తరణకు రంగం సిద్ధం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు…

నేటి నుంచి 4వ దశ వందే భారత్ మిషన్

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ పథకమే వందేభారత్ మిషన్.. నేటి నుంచి భారత్ లో 4వ దశ వందేభారత్ మిషన్ ప్రారంభం కానుంది. ఈ…

లెక్క తప్పుతోంది!

తెలంగాణలో కరోనా లెక్క తప్పుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఇస్తున్న లెక్కలకు, రాష్ట్రస్థాయిలో విడుదల అవుతున్న హెల్త్‌ బులెటిన్‌లో ఇస్తున్న లెక్కలకు మధ్య భారీగా తేడాలుంటున్నాయి. దీంతో కరోనా…

కాన్పూర్ లో కాల్పులు… 9 మంది పోలీసులు మృతి

లక్నో: పేరొందిన రౌడీషీటర్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ముఠా కాల్పులకు తెగబడడంతో ఒక డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. కాన్పూర్ లో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు…

జీహెచ్ఎంసీలో 14,561 కి చేరిన కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 1,213 కేసులు నమోదైనాయి. 8 మంది మృతి చెందారు. నేటికి రాష్ట్రంలో మొత్తం…