Browsing Category
Telangana
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: వైయస్ షర్మిల
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి బోతున్న వైయస్ షర్మిల గత కొంత కాలంగా కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తన కార్యాలయానికే పరిమితమయ్యారు. భవిష్య ప్రణాళికలు అన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు…
ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలకి ఏమైనా సహాయం చేసిందా: బిజెపి రాష్ట్ర…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా
భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు సేవా హ సంఘటన కార్యక్రమంలో భాగంగా
ఐజ మండల…
తన రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ పయనమైన ఈటెల రాజేందర్
తెలంగాణ ప్రతినిధి: తెలంగాణ మాజీ మంత్రి , ఈటెల రాజేందర్ తన మంత్రి…
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ : ( సిని బ్యూరో) దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది కుటుంబాలు…
తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు _కెసిఆర్
తెలంగాణ : దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు, పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అత్యధికంగా నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి అంటే కరోనా తీవ్రత…
ఆంధ్ర తెలంగాణల ఐ టి మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కేటీఆర్ లకు కరోనా పాజిటివ్
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఐ టి , భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో కూడిన జ్వరం ఉందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. .తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన అధికారిక టీ న్యూస్ ఛానల్ లో ప్రముఖంగా ఈ వార్తని ప్రసారం చేయడం…
నేడు తెలంగాణ లో వైయస్ షర్మిల సంకల్ప సభ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రాజకీయ అరంగేట్రానికి ప్రధానమైన సభ నేడు ఖమ్మంలో మొదలుకానుంది. తెలంగాణలో
కొత్త రాజకీయ పార్టీ తో తన రాజకీయ ప్రయాణాన్ని…
కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల
తెలంగాణ : వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో రోజు రోజుకి దూకుడు పెంచుతున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…
బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు బంగారు లక్ష్మణ్
*బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 82వ జయంతి సందర్భంగా రాజోలి మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా భారతీయ…