The South9
The news is by your side.

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం 

భూపాలపల్లి: గోదావరిలో గల్లంతైన ఇద్దరి యువకుల మృత దేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.  బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ కు చెందిన ముగ్గురు యువకులు తొలి ఏకాదశి పుణ్యస్నానాలకు…

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ: రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నారు. మూడు రోజులపాటూ అమ్మవారు…

భారత్ లో 6 లక్షల మార్క్ ను దాటిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తున్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05,220కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు దేశంలో…

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు మృతి

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ(26) అనే జీవిత ఖైదీ అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో అతన్ని…

కరోనాతో ప్రపంచ దేశాలు విలవిల

ప్రపంచ వ్యా్ప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,93,417 కు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 5,18,046 మంది…

తెలంగాణలో వేయి దాటాయి

హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17,357 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు…

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి పై దాడి..!

కొలకత్తా: పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పై కొందరు వ్యక్తులు భౌతికంగా దాడి చేశారు. ఆపై ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇవాళ ఆయన కోచ్ పుకూర్ గ్రామానికి బయలుదేరారు. అక్కడికి…

పెట్రోల్ లేదంటే గ్యాస్ పై బాదుడే బాదుడు..

ఢిల్లీ: నిన్నటి వరకు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుకుంటూ వెళ్లిన కేంద్ర ప్రభుత్వం దానికి విరామం ఇచ్చింది. ఇవాళ ఎల్పీజీ సిలిండర్లను పెంచేసి మళ్లీ బాదుడు మొదలు పెట్టింది. అయితే పెట్రోల్, డీజీల్…

27 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఛండీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఈనెల 27న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలను తెరుస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేసవి…

ప్రియాంకా… బంగ్లా ఖాళీ చేయ్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లోదీ ఎస్టేట్ లోని 35వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడంతో…