The South9
The news is by your side.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ని ప్రైవేటీకరణ చేస్తుందన్న నిర్ణయంపై సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ కుమార్(కే ఏ పాల్) హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలందరూ…

గోవా లోబికినీ లో రచ్చ చేస్తున్న.. రాశీఖన్నా

టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు లో రాశిఖన్నా ది ప్రత్యేక స్థానం. ఏ క్యారెక్టర్ అయినా చేస్తది అనే పేరు ఉన్న రాశీ ఖన్నా ,గ్లామర్ పాత్ర లే ఎక్కువగా చేసింది. అయితే బొద్దుగా ఉండడంతో ...ఈ మధ్య ఫిట్…

ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకం.. నిమ్మగడ్డ రమేష్

తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ...... ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకం..…

వైయస్ షర్మిల పార్టీకి, మాకు ఎటువంటి సంబంధం లేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్ షర్మిల లోటస్ పాండ్ లోఈరోజు నల్గొండ జిల్లా అభిమానులతో ఏర్పాటుచేసిన సమావేశం అనంతరం ఒక్కసారిగా పలు రాజకీయ అనుమానాలు రేకెత్తించాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి సమ్మతి ఉందా లేక వైయస్ షర్మిల సొంత…

తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు.. రాజన్న రాజ్యం తీసుకువస్తా.. వైయస్ షర్మిల

*రాజన్న రాజ్యం తెస్తా..వైఎస్ షర్మిల* తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో…

వినూత్నంగా రమేష్ చెప్పాల కదిలించే ముషాయిరా

*రమేష్ చెప్పాల* *కదిలించే ముషాయిరా* మామూలుగా సినిమాలకు మోషన్ పోస్టర్, టీజర్, ట్రెయిలర్ రిలీజ్ చేస్తారు. కానీ ప్రముఖ రచయిత- దర్శకుడు రమేష్ చెప్పాల తన కథల పుస్తకానికి (మా కనపర్తి…

రేపు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల సమావేశం..?

గత కొంత కాలంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు కొన్ని మీడియా లో రకరకాల…

భారీ అనుచరగణంతో చెన్నై లోకి అడుగుపెడుతున్న శశికళ అడుగడుగునా ఆటంకాలు

చెన్నై ప్రతినిధి: తమిళనాడులో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైనట్టు కనిపిస్తుంది. ఇంకా మూడు నెలల సమయంలో లో ఆ సెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరి వ్యూహరచనలో వారు నిమగ్నమయి ఉన్నారు. ఈ…

తమిళ హీరో సూర్య కి కరోనా పాజిటివ్.

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న సమయంలో కొంతమంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు కు ఈ మధ్యకాలంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ…