Browsing Category
Regional
మంత్రి సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఫలితాలు సూపర్ హిట్..వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారీ…
తేదీ: 14-02-2021,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
*రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*పరిశ్రమల శాఖ మంత్రి…
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది మృతి దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన..
*కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి*
వెల్దుర్తి: కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు.…
వినూత్నంగా రమేష్ చెప్పాల కదిలించే ముషాయిరా
*రమేష్ చెప్పాల*
*కదిలించే ముషాయిరా*
మామూలుగా సినిమాలకు మోషన్ పోస్టర్, టీజర్, ట్రెయిలర్ రిలీజ్ చేస్తారు. కానీ ప్రముఖ రచయిత- దర్శకుడు రమేష్ చెప్పాల తన కథల పుస్తకానికి (మా కనపర్తి…
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య
కడప : కడప శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో…
రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్లు నేడే
*నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల*
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీల సర్పంచ్లకు,…
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు.. నిమ్మగడ్డ రమేష్
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు
ఎన్నికల సన్నద్దతపై జిల్లా యంత్రాంగానికి అభినందనలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్
విజయనగరం, ఫిబ్రవరి, 01: జిల్లాలో నిర్వహించనున్న…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మీడియా…
ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021డైరీ ఆవిష్కరణ
రాజమండ్రిలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021వ సంవత్సరం డైరీ…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనబడటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానురీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలు తమను ఎదిరించి…
ప్రసాద్ స్కీం కింద జోగుళాంబ ఆలయానికి నిధులు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే
ప్రసాద్ స్కీం కింద జోగుళాంబ ఆలయానికి నిధులు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది
నిధులు తెచ్చింది కేంద్రమే...ఇచ్చింది కేంద్రమే,
తామేదో ఘనకార్యం చేసినట్టు ప్రసాద్ స్కీం నిధులు తెచ్చామని…
ప్రతీకార హత్యల కుట్ర భగ్నం..నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా…
ప్రతీకార హత్యల కుట్ర భగ్నం... నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా పట్టివేత
* ఆరుగురి అరెస్టు... 23 నాటు బాంబులు స్వాధీనం
* గతంలో జరిగిన రెండు వేర్వేరు హత్యలకు ప్రతీకారం
*…