Browsing Category
AP
రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్లు నేడే
*నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల*
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీల సర్పంచ్లకు,…
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు.. నిమ్మగడ్డ రమేష్
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు
ఎన్నికల సన్నద్దతపై జిల్లా యంత్రాంగానికి అభినందనలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్
విజయనగరం, ఫిబ్రవరి, 01: జిల్లాలో నిర్వహించనున్న…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మీడియా…
ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021డైరీ ఆవిష్కరణ
రాజమండ్రిలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021వ సంవత్సరం డైరీ…
గ్రావెల్, ఇసుక మాఫియాపై చర్యలేవీ..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
*నెల్లూరు*
గ్రావెల్, ఇసుక మాఫియాపై చర్యలేవీ..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా పేట్రేగిపోతోంది..
కొందరు అధికారులు మాఫియాతో చేతులు కలపగా…
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన జనసేన, బీజేపీ బృందం
గవర్నర్ స్వయంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలి
* రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన జనసేన, బీజేపీ బృందం
* రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వినతిపత్రం సమర్పణ
*…
అధికారులా నిర్లక్ష్యమా,లేక అహంకారమా. ఆనం రామనారాయణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లోకి నెల్లూరు జిల్లా రాజకీయాలు కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ అనేది అందరకీ తెలిసిన విషయం. ఈ నేపధ్యంలో 2019 లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన…
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ మదిలో కొత్త పేరు -మాజీ సీ .ఎస్. రత్నప్రభ?
తిరుపతి ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల కు ఒక అగ్ని పరీక్ష లాగా మారాయి. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైస్సార్సీపీ అధికారకంగా ప్రకటించకపోయిన గురుమూర్తి పేరు ఖరారు అని వారి పార్టీ శ్రేణులు…
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా పరిశ్రమల శాఖ శకటం.
*72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ శకటం ప్రదర్శన ; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధించిన పరిశ్రమల ప్రగతి..నిర్దేశించుకున్న పారిశ్రామికా లక్ష్యం గురించి*…
వైయస్సార్సీపీ ఎంపీలతో సీఎం వైయస్.జగన్ సమావేశం
*అమరావతి*
*వైయస్సార్సీపీ ఎంపీలతో సీఎం వైయస్.జగన్ సమావేశం*
*పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భేటీ*
*పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ*
*ఆయా అంశాలపై వాస్తవ…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనబడటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానురీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలు తమను ఎదిరించి…