The South9
The news is by your side.
Browsing Category

Crime

కాన్పూర్ లో కాల్పులు… 9 మంది పోలీసులు మృతి

లక్నో: పేరొందిన రౌడీషీటర్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ముఠా కాల్పులకు తెగబడడంతో ఒక డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. కాన్పూర్ లో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు…

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్: భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన జమ్ము కశ్మీర్, శ్రీనగర్ దగ్గర మలబార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మలబార్…

ఆరేళ్ల బాలికను గొంతుకోసి హత్య

మేడ్చల్: ఆరేళ్ల బాలికను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని పోచారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కల్యాణ్, అనూష దంపతుల కుమార్తె ఆద్య(6). కాగా పోచారంలో స్థానిక ఇస్మాయిల్ ఖాన్…

అసోంలో వరద బీభత్సం.. మరో ఏడుగురు మృతి

డిస్పూర్: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల దాటికి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33 కిచేరింది. ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 15 లక్షల మంది తీవ్ర…

ఆరుగురు పోలీసులపై క్రిమినల్ కేసులు

చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కస్టడీలో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో ఆరుగురు పోలీసులపై మర్డర్ (హత్య) కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..తండ్రీ…

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

ఖమ్మం: ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టి డ్రైవర్ మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని ఏన్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పాల్వంచ నుంచి హైద్రాబాద్…

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం 

భూపాలపల్లి: గోదావరిలో గల్లంతైన ఇద్దరి యువకుల మృత దేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.  బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ కు చెందిన ముగ్గురు యువకులు తొలి ఏకాదశి పుణ్యస్నానాలకు…

గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…

కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు. నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…

తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్‌

చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…

కృష్ణా జిల్లాలో టీడీపీ నేత హత్య

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం లో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది. పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత సాంబశివరావును దుండగులు గొంతు కోసి చంపారు. ఇవాళ నాగాయలంక నుంచి…