The South9
The news is by your side.
Browsing Category

Crime

మృతుల సంఖ్య 6కి పెరిగింది

తమిళనాడు: కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 కు చేరుకున్నది. ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలిన విషయం…

నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లో భారీ పేలుడు

చెన్నై: నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లో భారీ పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెంది, మరో 17మందికి తీవ్రగాయాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక…

రైలుకింద పడి నవదంపతులు ఆత్మహత్య

అనంతపురం : నవదంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని దర్మవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. శివ(23), గౌతమి(20) ఇద్దరు కొత్తగా పెళ్లైన నవదంపతులు. కాగా వారు స్థానిక…

డీపీఓపై లైంగిక వేధింపుల కేసు

పశ్చిమగోదావరి: జిల్లాపంచాయతీ అధికారి (డీపీఓ) పై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలను విచారించిన జిల్లాకలెక్టర్ ముత్యాలరాజు డీపీఓ శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ను పంచాయతీరాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేస్తూ…

నాటు బాంబు పేలి ఆవు మృతి

చిత్తూరు: జిల్లాలోని కొగిలేరులో అడవిపందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలడంలో మూడు రోజుల క్రితం ఓ ఆవు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. కాగా ఆ ఆవు మూడు రోజులుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తూ.. మృతి…

ఇరాన్ లో ఘోర అగ్ని ప్రమాదం

ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మందికి తీవ్రగాయాలైనాయి. సమాచారం…