Browsing Category
Main Stories
Rahul Gandhi and Priyanka Gandhi extensively working hard for electoral battle
During his three-day campaign in the four districts from February 27, he will meet public in Tirunelveli, Thoothukudi, Virudhunagar, Tenkasi and Kanyakumari districts.
Congress leader Rahul…
Past opposition leader YS Jagan in Vizag present opposition leader Chandra Babu…
TDP opposition leader N Chandrababu Naidu was reportedly detained at Tirupati airport in Renigunta while he was on his way to Tirupati and Chittoor towns to stage a protest against the…
ఆంధ్ర అవసరం టాలీవుడ్ పెద్దలుకు .. లేదా?
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరు వేరుగా ఉండేది. ప్రాంతాలకి అతీతంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు సినీ పరిశ్రమ స్పందించేది. తమ వంతు గా తోచిన సహాయం చేసేవారు సినీ…
చిరంజీవి రాకతో పవన్ కళ్యాణ్ భల పడతాడా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లో విభిన్న పరిస్థితి నెలకొంది. గతంలో మిత్రులు గా ఉన్న వారు ఇప్పుడు శత్రువులుగా ఉన్నారు.2014 లో తెలుగుదేశం ,జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధించాయి.…
తెలంగాణ లో వైఎస్ షర్మిల పార్టీ పై..నిజమెంత ?
వైఎస్సార్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు ,రకరకాల వార్తలు కొన్ని…
కులానికి-మతానికి-రాజకీయాధికారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది: మహేష్ కత్తి
కులానికి-మతానికి-రాజకీయాధికారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ అనుబంధం ఈమధ్య మరింత పెనవేసుకుపోయింది. తెలంగాణాలో టీఆరెస్ వల్ల అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రెడ్లు,…
కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా…
కొత్త సంవత్సరం….. కొత్త ఆశలు
ఈ ప్రపంచ మంతా ఎప్పుడు చూడనటువంటి విపత్తు కరోనా రూపంలో వచ్చింది. గత 100 ఏళ్ల లో ఎవ్వరు కూడా ఇటువంటి పరిస్థితి ని చూసిన దాఖలాలు లేవు. ఒక్క సారిగా ప్రపంచ మంతా స్థంభించి పోయింది. ప్రముఖులు దగ్గర…
భవిష్యత్తులో బాబ్రీ మసీదు ఇలా ఉంటుంది…
అయోధ్యలోని రామజన్మభూమిని హిందూ సంస్థలకు అప్పగిస్తూ, గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అయోధ్యలో…
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కు RPI, పార్టీ అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి…
ఆర్. పి. ఐ పార్టీ రొండు రాష్ట్ర ల కన్వీనర్ పేరం శివనాగేశ్వర రావు గౌడ్, ఆర్. పి. ఐ. జిల్లా అధ్యక్షుడు sk మాబు నెల్లూరు క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరం శివ…